ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

రంగుల లోకంలో వైకాపా విహరిస్తోంది : అయ్యన్న - వైసీపీ రంగుల ఇష్యూ

వైకాపా రంగుల లోకంలో విహరిస్తోందని తెదేపా పొలిట్​ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు విమర్శించారు. తెదేపా ప్రభుత్వం పేదవాడి ఆకలి తీర్చడానికి అన్న క్యాంటీన్​ తెస్తే వాటిని తీసేసిన వైకాపా ప్రభుత్వం.. రంగులు వేయడానికి, తీయడానికి కోట్లు వృధా చేసిందని ఆరోపించారు.

ayyana-patrudu
ayyana-patrudu

By

Published : Oct 10, 2020, 5:19 PM IST

Updated : Oct 10, 2020, 6:19 PM IST

తెదేపా పేదవాడి కడుపు చూసి పథకాలు తెస్తే... వైకాపా ప్రభుత్వం రంగుల లోకంలో విహరిస్తోందని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు విమర్శించారు.

"పేదలకు రూ.5తో అన్నం పెట్టడానికి చంద్రబాబు అన్న కాంటీన్లు పెట్టారు. వాటిని తీసేసిన సీఎం జగన్ రంగులు వేయడానికి, తీయటానికి రూ.4000 కోట్లు వృధా చేశారు" అని ట్విట్టర్​లో అయ్యన్న విమర్శించారు.

Last Updated : Oct 10, 2020, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details