ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'వైఎస్ షర్మిలకు సంపూర్ణ మద్దతు ఇస్తాం' - ys sharmila latest news

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, నగర సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు న్యాయవాదులు వైఎస్ షర్మిలని కలిశారు. ప్రజాశ్రేయస్సు కోసం ముందడుగు వేస్తున్న దివంగత వైఎస్ కుమార్తెకు సంపూర్ణ మద్దతు ఇస్తామని తెలిపారు.

ys sharmila
వైఎస్ షర్మిల

By

Published : Apr 6, 2021, 7:08 AM IST

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు, నగర సివిల్ కోర్టు, క్రిమినల్ కోర్టు న్యాయవాదులు.. మతీన్ ముజాద్దది ఆధ్వర్యంలో వైఎస్ షర్మిలని మర్యాద పూర్వకంగా కలిశారు. తెలంగాణ అభివృద్ధి, రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న వైఎస్ షర్మిలకి తమ సంపూర్ణ మద్దతు ఇస్తామని హామీ ఇచ్చారు.

వైఎస్ షర్మిలని కలిసిన వారిలో.. న్యాయవాదులు సుభాన్ జావీద్, సయ్యద్ నసీబ్ ఫహీమ్, సిద్దయ్య, కోటేశ్వరరావు తదితరులు ఉన్నారు.

ఇదీ చదవండి:'కేసు సీబీఐ చేతిలో ఉందని తెలిసీ జగన్ ​బాబును విమర్శిస్తున్నారు'

ABOUT THE AUTHOR

...view details