ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్‌ కేసులో ఏడుగురు అరెస్టు - శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్‌ కేసు

Srisailam Temple Tickets Scam
Srisailam Temple Tickets Scam

By

Published : Dec 16, 2021, 10:00 PM IST

Updated : Dec 16, 2021, 10:28 PM IST

21:57 December 16

ఏడుగురు పొరుగు సేవల సిబ్బందిని అరెస్టు చేసిన అ.ని.శా.

Srisailam Temple Tickets Scam: శ్రీశైల ఆలయ కల్యాణకట్ట టికెట్ల గోల్‌మాల్‌ కేసులో ఏడుగురు పొరుగు సేవల సిబ్బందిని అరెస్ట్ చేశారు అవినీతి నిరోధక శాఖ అధికారులు. వీరిలో దర్శిలి, రూపకుమార్, బద్దు నాయక్, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, జగజ్జీవన్ రావు, నాగేశ్వరరావు ఉన్నారు. వీరిని కర్నూలు అ.ని.శా కోర్టులో ప్రవేశపెట్టగా.. నిందితులకు రిమాండ్ విధించింది న్యాయస్థానం. 2017-18లో రూ.13,55,190 దుర్వినియోగమైనట్లు దర్యాప్తులో వెల్లడైంది.

ఇదీ చదవండి

అమరావతి రణన్నినాదం.. ప్రతిధ్వనించిన దిక్కులు..

Last Updated : Dec 16, 2021, 10:28 PM IST

ABOUT THE AUTHOR

...view details