ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 29, 2020, 3:21 PM IST

ETV Bharat / city

ఏడుగురు మావోయిస్టు మిలిషీయా సభ్యుల లొంగుబాటు

విశాఖ జిల్లా కొయ్యూరు పోలీసు స్టేషన్ పరిధిలో ఏడుగురు మావోయిస్టు మిలిషీయా సభ్యులు లొంగిపోయారు. ఈ మేరకు వారి వివరాలను స్థానిక సీఐ వెంకటరమణ వెల్లడించారు. లొంగిపోయిన వారికి స్వయం ఉపాధి అవకాశాలను కల్పిస్తామని చెప్పారు.

seven maoist militia
seven maoist militia

విశాఖ జిల్లాలో ఏడుగురు మావోయిస్టు మిలిషీయా సభ్యులు లొంగిపోయారు. కొయ్యూరు పోలీసు స్టేషన్ సీఐ వెంకటరమణ ఎదుట స్వచ్ఛందంగా సరెండర్ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన సీఐ.... మావోయిస్టు నాయకుడు గెమ్మిలి హరి లొంగుబాటు తరువాత అనేక మంది సానుభూతిపరులు లొంగిపోతున్నారని అన్నారు. మావోయిస్టు పార్టీని విడిచిన వారికి స్వయం ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పోలీసు శాఖ సిద్ధంగా ఉందని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details