ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 21, 2020, 11:59 AM IST

ETV Bharat / city

విధులకు హాజరైన సచివాలయ ఉద్యోగులు

లాక్ డౌన్​తో విధులకు దూరంగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగులు... ఇవాళ కార్యాలయాలకు హాజరయ్యారు. వీరి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సుల సర్వీసులను అందుబాటులోకి తెచ్చింది.

secretariat
secretariat

రాష్ట్ర సచివాలయంలో విధులకు ఉద్యోగులు హాజరయ్యారు. గుంటూరు, విజయవాడ పరిసర ప్రాంతాల్లోని ఉద్యోగులు విధుల్లో చేరారు. వీరి కోసం గుంటూరు, విజయవాడ నుంచి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ నుంచి రవాణా సదుపాయం లేక కొందరు ఉద్యోగులు హాజరుకాలేదు. సచివాలయానికి వచ్చిన వారికి థర్మల్ స్కానర్లతో పరీక్షించి అనుమతి ఇస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details