ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 23, 2021, 6:06 PM IST

ETV Bharat / city

సరస్వతి పవర్‌: ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. సరస్వతి పవర్‌కు మైనింగ్ లీజు రద్దు చేయాలని రఘురామ పిటిషన్ వేశారు. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.

ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ
ఎంపీ రఘురామ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ

సరస్వతి పవర్‌కు మైనింగ్ లీజు రద్దు చేయాలని.. ఎంపీ రఘురామ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరిగింది. ప్రతివాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. సీబీఐ కేసుల విషయం దాచి అనుమతులు తీసుకున్నారని రఘురామ పిటిషన్‌ వేశారు. తదుపరి విచారణ మూడు వారాలకు వాయిదా పడింది.

ABOUT THE AUTHOR

...view details