ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 11, 2020, 2:45 AM IST

ETV Bharat / city

రేపటి నుంచి సచివాలయాల్లో ఇసుక బుకింగ్

శుక్రవారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం అందుబాటులోకి రానుంది.

sand booking in secretaries
sand booking in secretaries

గ్రామ, వార్డు సచివాలయాల్లో ఇసుక బుకింగ్ చేసుకునే అవకాశం శుక్రవారం నుంచి అందుబాటులోకి రానుంది. ఏపీఎండీసీ పోర్టల్​లో ఇసుక బుకింగ్ ఆరంభమైన వెంటనే కొన్ని నిల్వ కేంద్రాల్లో అయిపోతుండటంతో గ్రామ, వార్డు సచివాలయాల్లో బుక్ చేసుకునే అవకాశం కల్పిస్తున్నారు. దీనికి సంబంధించిన సాఫ్ట్​వేర్ గురువారం సాయంత్రానికి సిద్ధం కానుంది. గుత్తేదారుల తదితరులు పెద్ద ఎత్తున ఇసుక కావాలంటే సంయుక్త కలెక్టర్(జేసీ) అనుమతి తీసుకునేలా సాఫ్ట్ వేర్ లో మార్పులు చేశారు.

ABOUT THE AUTHOR

...view details