ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 13, 2020, 11:10 PM IST

ETV Bharat / city

పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్లు

పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్ల బడ్జెట్​ను ప్రతిపాదిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ ఇస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది.

Rs 3500 crore for the housing scheme for all the poor
పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్లు

నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇళ్లు పథకానికి రూ.3500 కోట్ల బడ్జెట్​ను ప్రతిపాదిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 2020-21 ఆర్థిక సంవత్సరానికి గానూ వైఎస్ఆర్ గృహవసతి కింద ఈ మొత్తాన్ని ఖర్చు చేసేందుకు పాలనా అనుమతులు జారీ ఇస్తూ రెవెన్యూ శాఖ ఆదేశాలు ఇచ్చింది. రాష్ట్రవ్యాప్తంగా 25 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details