ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 11, 2020, 10:59 PM IST

ETV Bharat / city

హైదరాబాద్ ప్రజల భయాందోళనపై నిపుణులు ఏం చెప్పారంటే?

అమ్మోనియం నైట్రేట్ కొనుగోలు, దిగుమతి నిరంతర ప్రక్రియ అని పెట్రోలియం ఎక్స్​ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి జీ.ఎం.రెడ్డి పేర్కొన్నారు. బీరుట్​లో అమ్మోనియం నైట్రేట్​తో పాటు వేరే రసాయానాలు కలిసి ఉండొచ్చని ఆయన తెలిపారు.

retired-peso-officer-g-m-reddy-on-ammonium-nitrate-exports-and-imports
భయపడాల్సిన అవసరమేమీ లేదు

భయపడాల్సిన అవసరమేమీ లేదు

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరానికి భారీ మొత్తంలో అమ్మోనియం నైట్రేట్ రాబోతుంది. బీరుట్​లో ఘటన తర్వాత ఈ తరలింపు అంశంపై ప్రజల్లో భయం ఏర్పడింది. దీని గురించి భయపడాల్సిన అవసరమేమీ లేదని పెట్రోలియం ఎక్స్​ప్లోసివ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ మాజీ అధికారి జీ.ఎం.రెడ్డి పేర్కొన్నారు.

బీరుట్​లో జరిగిన ప్రమాదానికి.. రసాయనంతో వేరే పదార్థం కలిసి ఉండొచ్చని.. పోర్టుల్లో ఈ రసాయనాన్ని ఎక్కువ కాలం నిల్వ ఉంచరాదని ఆయన తెలిపారు. గనులు, ఎరువుల తయరీ కంపెనీలు ఎక్కువగా వాడే ఈ రసాయనం కొనుగోలు, దిగుమతి నిరంతర ప్రక్రియ అంటున్న జీ.ఎం.రెడ్డితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

ABOUT THE AUTHOR

...view details