ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఏపీకి రూ.2,222.71 కోట్ల జీఎస్టీ పరిహారం విడుదల

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్​కి రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుంది.

By

Published : Feb 20, 2021, 11:52 AM IST

release of gst compensation to andhrapradesh
release of gst compensation to andhrapradesh

రాష్ట్రాలకు కేంద్ర ఆర్థిక శాఖ జీఎస్టీ పరిహారం విడుదల చేసింది. 17వ వాయిదాలో రూ.5 వేల కోట్లు విడుదల చేయగా... ఆంధ్రప్రదేశ్​కు రూ.2,222.71 కోట్లు, తెలంగాణకు రూ.1940.95 కోట్ల పరిహారం అందనుందని వెల్లడించింది.

91శాతం లోటు భర్తీ: ఆర్థిక శాఖ

రాష్ట్రాలకు ఇప్పటివరకు రూ.లక్ష కోట్ల పరిహారం ఇచ్చినట్లు ఆర్థిక శాఖ వెల్లడించింది. 91 శాతం లోటును భర్తీ చేశామని స్పష్టం చేసింది. అలాగే... రాష్ట్రాలకు రూ.91,460.34 కోట్లు విడుదల చేసినట్లు వివరించింది.

ఇదీ చదవండి:

దుర్గగుడిలో... మూడో రోజు అనిశా సోదాలు!

ABOUT THE AUTHOR

...view details