కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసులో సంగం డెయిరీ పాలకవర్గానికి ఊరట.. - high court hearing on sangam dairy
![కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసులో సంగం డెయిరీ పాలకవర్గానికి ఊరట.. andhra pradesh high court](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13197973-651-13197973-1632823177096.jpg)
andhra pradesh high court
15:10 September 28
SANGAM DAIRY: కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసులో సంగం డెయిరీ పాలకవర్గానికి ఊరట
కొవిడ్ ఆంక్షల ఉల్లంఘన కేసులో సంగం డెయిరీ (SANGAM DAIRY) పాలకవర్గానికి ఊరట లభించింది. విజయవాడ హోటల్లో భేటీపై పటమట పోలీసులు కేసు నమోదు చేశారు. కరోనా ఆంక్షలు ఉల్లంఘించి భేటీ అయ్యారని పేర్కొన్నారు. పటమట పోలీసులు సుమోటోగా పెట్టిన కేసుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి చర్యలు నిలిపివేయాలని హైకోర్టు ఆదేశించింది.
ఇదీ చదవండి:
SANGAM DAIRY: 'చట్టప్రకారమే డెయిరీ నిర్వహణ కొనసాగుతోంది'
Last Updated : Sep 28, 2021, 8:10 PM IST