ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

కేరళలో రోడ్డు ప్రమాదం.. ఆంధ్రావాసి మృతి - andhara member died in kerala road accidents

కేరళలో శబరిమలైవైపు వెళుతున్న వాహనం ప్రమాదానికి గురైంది. అల్లాపారా ప్రాంతానికి సమీపంలో జరిగిన ఈ ఘటనలో ఇద్దరు చనిపోయారు. వాహనం బైక్​ను ఢీకొట్టి ఆపై.. రోడ్డు పక్కన ఆగిఉన్న లారీని ఢీకొట్టింది. రాష్ట్రానికి చెందిన రాజు ఈ ఘటనలో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో వ్యక్తిని కేరళకు చెందిన ద్విచక్రవాహనదారుడు జోస్​​గా గుర్తించారు. మరో 10 మందికి గాయలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో వాహనం నుజ్జు నుజ్జు అయింది. అధిక వేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.

raod accidnet in kerala andhara member died
కేరళాలో జరిగిన రోడ్డు ప్రమాదం

By

Published : Jan 6, 2020, 9:57 PM IST

కేరళాలో జరిగిన రోడ్డు ప్రమాదం

ఇదీ చూడండి

ABOUT THE AUTHOR

...view details