ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2019, 5:26 PM IST

ETV Bharat / city

'అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ'

అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభిస్తామని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని చెప్పారు.

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

అక్టోబరు 2 నుంచి గ్రామ సచివాలయ వ్యవస్థ ప్రారంభమవుతుందని పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో లక్షా 26 వేల ఉద్యోగాల భర్తీ చేస్తామన్న పెద్దిరెడ్డి... ఉద్యోగాల నియామకానికి సెప్టెంబరు 1 నుంచి పరీక్షలు ఉంటాయన్నారు. అత్యంత పారదర్శకంగా పరీక్షలు, నియామకాలు చేపడతామని పేర్కొన్నారు. ఉద్యోగ నియామకాలను సీఎం, డీజీపీ, సీఎస్ నిత్యం పర్యవేక్షిస్తారని స్పష్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details