ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Aug 27, 2020, 1:33 PM IST

ETV Bharat / city

రాష్ట్రంలో అమ్మే మద్యం తాగితే 2, 3 ఏళ్లకే హరీ అంటారు: రఘురామకృష్ణరాజు

రాష్ట్రంలో మద్యం బ్రాండ్లపై ఎంపీ రఘురామకృష్ణరాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని రాఘురామకృష్ణరాజు అన్నారు.

raghu rama krishna raju on liqour brands in andhra pradesh
రఘురామకృష్ణరాజు

ఆంధ్రాలో లిక్కర్‌ బ్రాండ్లు విచిత్రంగా ఉన్నాయని ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. తెలంగాణలో దొరికే మద్యం రోజూ తాగితే 20 ఏళ్లకు లివర్‌ పాడవుతుందని నిపుణులు అంటున్నారని రఘురామకృష్ణరాజు అన్నారు. ఆంధ్రాలో దొరికే మద్యం తాగినవారు 2, 3 ఏళ్లకే హరీ అంటారని నిపుణులంటున్నారని పేర్కొన్నారు.

లీజుకు ఎవరు తీసుకున్నారోగానీ ఎస్పీవై రెడ్డి కర్మాగారంలో మద్యం బ్రాండ్లు తయారుచేస్తున్నారుని రఘురామ కృష్ణరాజు అన్నారు. పలు రకాల మోడళ్లలో మద్యం బ్రాండ్లన్నీ ఒకేచోట తయారుచేస్తున్నారని ఆరోపించారు.

ఇదీ చదవండి: మూడు రాజధానుల కేసులపై ఇకపై రోజువారీ విచారణ!

ABOUT THE AUTHOR

...view details