ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'సింగపూర్​లో ఘనంగా శ్రీవారి పుష్పయాగం' - సింగపూర్​లో శ్రీవారికి పుష్పయాగం

సింగపూర్​లోని శ్రీ పెరుమాళ్ ఆలయంలో వెంకటేశ్వర స్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. అక్కడి భారతీయులు వివిధ రకాల పుష్పాలతో ఆలయాన్ని అందంగా అలంకరించారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఈ వేడుకలో పాల్గొన్నారు.

pushpa-yagam
pushpa-yagam

By

Published : Jan 3, 2020, 9:23 AM IST

'సింగపూర్​లో శ్రీవారి పుష్పయాగం'

.

ABOUT THE AUTHOR

...view details