ప్రజాందోళన: 'రాజధాని తరలింపు కక్షపూరిత చర్యే'
ప్రజాందోళన: 'రాజధాని తరలింపు కక్షపూరిత చర్యే' - అమరావతి ఆందోళనలు తాజా వార్తలు
రాజధానిని తరలించడాన్ని నిరసిస్తూ... కృష్ణా జిల్లా కంచికచర్లలో తెదేపా ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. రాజధానిగా అమరావతినే కొనసాగించాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్ డౌన్డౌన్ అంటూ... నినాదాలు చేశారు. అన్ని ప్రాంతాలకూ అమరావతి అనువైన ప్రాంతమని.. ముఖ్యమంత్రి జగన్ కక్షపూరితంగానే రాజధానిని తరలించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.
![ప్రజాందోళన: 'రాజధాని తరలింపు కక్షపూరిత చర్యే' protest for amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5507289-338-5507289-1577428732139.jpg)
అమరావతి కోసం ఆందోళనలు
.