ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్గా సమావేశం కానుంది. ఎస్ఈసీ నిమ్మగడ్డపై మంత్రులు బొత్స, పెద్దిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై కమిటీ సభ్యులు చర్చించనున్నారు. ఎస్ఈసీకి నోటీసులు ఇచ్చే అంశంపై నిర్ణయం తీసుకోనున్నారు.
కాసేపట్లో ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం - minister peddi reddy complaint on sec
ఎస్ఈసీ మీద మంత్రులు ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం కానుంది. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు శాసనసభ ప్రివిలేజ్ కమిటీ వర్చువల్గా సమావేశం కానుంది.
![కాసేపట్లో ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11046886-624-11046886-1615982955992.jpg)
ఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశంఎస్ఈసీ మీద మంత్రుల ఫిర్యాదుపై ప్రివిలేజ్ కమిటీ సమావేశం