ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ప్రైవేటు బస్సు బోల్తా..33 మందికి గాయాలు - latest accident in srikakulam district news

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో 33 మంది గాయపడ్డారు.

private
private

By

Published : May 26, 2020, 8:09 AM IST

Updated : May 26, 2020, 9:17 AM IST

శ్రీకాకుళం జిల్లా మందస మండలం బాలిగాం వద్ద ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 33 మందికి గాయాలయ్యాయి. కర్ణాటక నుంచి బస్సు కోల్​కతాకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో 48 మంది ప్రయాణికులు ఉన్నారు. గాయపడినవారిని పలాస ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

Last Updated : May 26, 2020, 9:17 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details