ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

ఎన్నికల్లో వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా - ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగం వార్తలు

ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. ఎన్నికల సమయంలో ఫోన్ల వినియోగం చట్టవిరుద్ధమని ఎస్​ఈసీ ఆదేశాలు ఉన్నాయని.. ఎస్​ఈసీ తరఫు న్యాయవాది కోర్టులో వాదనలు వినిపించారు.

postponement of hearing in high court about mobile usage in elections
ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ వాయిదా

By

Published : Feb 24, 2021, 12:44 PM IST

Updated : Feb 24, 2021, 12:51 PM IST

ఎన్నికల్లో వార్డు వాలంటీర్ల ఫోన్ల వినియోగంపై హైకోర్టులో విచారణ జరిగింది. ఎన్నికల సమయంలో ఫోన్ల వినియోగం చట్టవిరుద్ధమని.. ఫోన్ల ద్వారా ఓటర్లపై ఒత్తిడి తెచ్చే అవకాశముందని ఎస్​ఈసీ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనవద్దని ఎస్ఈసీ ఆదేశాలు ఉన్నాయని.. పూర్తి వివరాలు సమర్పించేందుకు సమయం కావాలని న్యాయవాది కోరారు. దీంతో తదుపరి విచారణ మార్చి 1కి వాయిదా పడింది.

Last Updated : Feb 24, 2021, 12:51 PM IST

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details