ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 5, 2020, 3:03 PM IST

ETV Bharat / city

కార్యాలయాలకు వైకాపా రంగులపై హైకోర్టులో విచారణ రేపటికి వాయిదా

పంచాయతీ కార్యాలయాలకు వైకాపా జెండా రంగులు వేయడంపై హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. రంగులు వేయడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై విచారణ రేపటికి వాయిదా పడింది. గుంటూరు జిల్లా వాసి ముప్ప వెంకటేశ్వరరావు హైకోర్టులో ఈ వ్యాజ్యం వేశారు.

hicourt
hicourt

.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details