రాష్ట్రవ్యాప్తంగా రెండో దశ పంచాయతీ పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 64.75 శాతంగా నమోదైంది. అత్యధికంగా విజయనగరం జిల్లాలో 71.50 శాతంగా ఉంది.
పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే.. - ఏపీ పంచాయతీ ఎన్నికల్లో పోలింగ్
రాష్ట్రంలో రెండో దశ పంచాయతీ పోలింగ్ ఉదయం ఆరు గంటలకే ప్రారంభమైంది. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాల తరువాత పోలింగ్ 64.75 శాతంగా నమోదైంది.
![పల్లె పోరు: కొనసాగుతున్న పోలింగ్.. 12.30 గంటల వరకు ఓటింగ్ శాతం ఎంతంటే.. ఏపీ పంచాయతీ ఎన్నికలు 2021](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10607882-314-10607882-1613194624331.jpg)
ap panchayat polls 2021
జిల్లాల వారీగా ఓటింగ్ శాతం వివరాలు:
- శ్రీకాకుళం 51.30
- విజయనగరం 71.50
- విశాఖ 64.28
- తూర్పు గోదావరి 60.90
- పశ్చిమ గోదావరి 63.54
- కృష్ణా 66.64
- గుంటూరు 67.08
- ప్రకాశం 65.15
- నెల్లూరు 59.92
- చిత్తూరు 67.20
- కడప 64.28
- కర్నూలు 69.61
- అనంతపురం 70.32
ఇదీ చదవండి:బాధ్యత మరువని 102 ఏళ్ల వృద్ధురాలు
Last Updated : Feb 13, 2021, 1:28 PM IST