ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'నా శాఖ ఉద్యోగిపై అక్రమ కేసులు పెట్టారు... చర్యలు తీసుకోండి' - Pilli Subhash took the Madhurawada ACB affair to the attention of the Home Minister.

మధురవాడ ఏసీబీ వ్యవహారాన్ని పిల్లి సుభాష్ చంద్రబోస్​ హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

ఏసీబీ వ్యవహారాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పిల్లి సుభాష్

By

Published : Oct 31, 2019, 8:41 AM IST

ఏసీబీ వ్యవహారాన్ని హోం మంత్రి దృష్టికి తీసుకెళ్లిన పిల్లి సుభాష్

విశాఖ జిల్లా మధురవాడ ఏసీబీ వ్యవహారాన్ని ఉప ముఖ్యమంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ హోంమంత్రి సుచరిత దృష్టికి తీసుకెళ్లారు. తన శాఖలోని ఓ అధికారిపై ఏసీబీ అక్రమంగా కేసు బనాయించేందుకు ప్రయత్నించడంపై తీవ్రంగా స్పందించిన ఆయన... దీనిపై విచారణ జరిపి బాధితులకు న్యాయం చేయాలని కోరారు. ఏసీబీ అధికారులపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలన్నారు. సబ్‌ రిజిస్ట్రార్‌ కార్యాలయ సిబ్బంది సైతం ఈ ఘటనపై హోమంత్రికి వివరించారు.

ABOUT THE AUTHOR

...view details