ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 18, 2020, 5:53 PM IST

ETV Bharat / city

'సలాం కుటుంబం ఆత్మహత్యపై సీబీఐతో దర్యాప్తు చేయాలి'

కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన సలాం కుటుంబం ఆత్మహత్య ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలైంది.

PIL filed on Salam's family suicide Incident
ఉన్నత న్యాయస్థానం

నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న సలాం కుటుంబసభ్యుల ఘటనపై సీబీఐతో దర్యాప్తు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. పోలీసుల ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నారని ఇప్పటికే సీఐ,హెడ్ కానిస్టేబుల్​పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రాష్ట్ర పోలీసులు కాకుండా సీబీఐతో ఈ ఘటనపై దర్యాప్తు జరిగేలా ఆదేశించాలని పిటిషనర్ వ్యాజ్యంలో కోరారు.

ABOUT THE AUTHOR

...view details