ఇదీ చదవండి :
అయోధ్య తీర్పు భారతీయుల విజయం : పవన్ - Ayodhya verdict news
సుప్రీంకోర్టు అయోధ్య తీర్పు దేశ ప్రజల విజయమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. తీర్పును ప్రజలు స్వాగతించారన్న ఆయన.. అందుకు ఆసేతు హిమాచల ప్రశాంతతే నిదర్శనమన్నారు. శతాబ్ధాల వివాదానికి ఓ ముగింపు లభించిందని అభిప్రాయపడ్డారు.
అయోధ్య తీర్పు భారతీయుల విజయం : పవన్