ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 17, 2021, 9:33 AM IST

ETV Bharat / city

పంచాయతీ ఎన్నికలు మూడో దశ పోలింగ్: 8.30 కి 11.90 పోలింగ్‌ శాతం నమోదు

రాష్ట్ర వ్యాప్తంగా మూడో దశ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఉదయం 8.30 నిమిషాలకు 11.90 పోలింగ్ శాతం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.

polling percentage
జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం

జిల్లా వ్యాప్తంగా నమోదైన పోలింగ్ శాతం

ABOUT THE AUTHOR

...view details