హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. రాజేంద్రనగర్ వాలంతరి రైస్ రీసెర్చ్ సెంటర్ వద్ద చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలను చంపినట్లు వెల్లడించారు. పోలీసులు, అటవీశాఖ సిబ్బందికి వారు సమాచారం ఇచ్చారు. గతంలో ఆవు దూడను చంపిన ప్రాంతంలోనే చిరుత సంచరిస్తున్నట్లు పేర్కొన్నారు.
రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం - Telangana news
హైదరాబాద్ రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. ఆదివారం అర్ధరాత్రి 2 లేగ దూడలను చంపినట్లు స్థానికులు తెలిపారు. అటవీ శాఖ సిబ్బందికి సమాచారం అందించారు.
![రాజేంద్రనగర్లో మరోసారి చిరుత కలకలం leopard commotion in rajendranagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10630548-815-10630548-1613361238211.jpg)
రాజేంద్రనగర్లో చిరుత కలకలం