ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

యోగాతో మనసు ఉల్లాసం: మంత్రి ఆదిమూలపు సురేష్​ - minister suresh on yoga

యోగ సాధనతో మనసు, శరీరం మన అధీనంలోనే ఉంటాయని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్​ అన్నారు. కృష్ణాజిల్లా నూజివీడు త్రిబుల్ ఐటీలో జాతీయ స్థాయి విశ్వవిద్యాలయాల పరిధిలో యోగా పోటీల ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. త్రిబుల్ ఐటీ క్యాంపస్ విద్యార్థులు యోగ సాధనలో మేటిగా నిలవడం ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందన్నారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో నూజివీడు త్రిబుల్ ఐటీ ప్రథమ స్థానం దక్కించుకోగా జెంట్స్ విభాగంలో తమిళనాడు అన్నా యూనివర్సిటీ ప్రథమ స్థానం దక్కించుకుంది.

nuziwid  iiit yoga final celebrations
త్రిబుల్ ఐటీ క్యాంపస్​లో మంత్రి

By

Published : Jan 11, 2020, 11:41 AM IST

త్రిబుల్ ఐటీ క్యాంపస్​లో మంత్రి

ABOUT THE AUTHOR

...view details