- నేడు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సమావేశం
- ఏపీ సీనియర్ నేతలతో భేటీకానున్న రాహుల్గాంధీ
- తితిదే ధర్మకర్తల మండలి ఛైర్మన్గా వైవీ సుబ్బారెడ్డి ప్రమాణస్వీకారం
- రాష్ట్రంలో వర్ష సూచనలు
- వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సీఐఐ వార్షిక సమావేశంలో పాల్గొననున్న ప్రధాని
- షార్లో ఉదయం 3.43 గంటలకు ప్రారంభమైన జీఎస్ఎల్వీ కౌంట్డౌన్
- రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు జన్మదినం
![నేటి ప్రధాన వార్తలు: 11-08-2021 NEWS TODAY](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12735715-359-12735715-1628642891160.jpg)
NEWS TODAY