ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు, 3 మరణాలు

By

Published : Dec 16, 2020, 10:53 AM IST

తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి మరో ముగ్గురు మృతి చెందారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 2,79,135 మంది కొవిడ్ బారిన పడ్డారు.

telengana corona cases
తెలంగాణ కరోనా కేసులు

తెలంగాణలో కొత్తగా 536 కరోనా కేసులు నమోదయ్యాయి. మహమ్మారి సోకి ముగ్గురు మృతి చెందారు. ఇప్పటివరకు 2,79,135 కరోనా కేసులు నమోదవ్వగా.. ఇప్పటివరకు 1,502 మంది మరణించారు. కరోనా నుంచి మరో 622 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు 2,70,450 మంది బాధితులు కొవిడ్ నుంచి కోలుకున్నారు.

తెలంగాణలో ప్రస్తుతం 7,183 యాక్టివ్ కేసులుండగా.. 5,041 మంది బాధితులు హోం ఐసోలేషన్​లో ఉన్నారు. జీహెచ్​ఎంసీ పరిధిలో మరో 107 కరోనా కేసులు నమోదయ్యాయి.

  • ఇదీ చూడండి :

పోలవరం ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి షెకావత్​తో సీఎం జగన్ భేటీ

ABOUT THE AUTHOR

...view details