రాష్ట్రంలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు నమోదయ్యాయి. మరో 6,464 మంది బాధితులు వైరస్ బారి నుంచి కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 49,683 యాక్టివ్ కేసులున్నాయి. గడచిన 24 గంటల్లో 88,622 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు.
రాష్ట్రంలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు - కరోనా కేసులు తాజావార్తలు
![రాష్ట్రంలో కొత్తగా 4,981 కరోనా కేసులు, 38 మరణాలు Corona cases](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12248511-712-12248511-1624532121221.jpg)
కరోనా కేసులు
16:01 June 24
కరోనా కేసులు
కరోనాతో అత్యధికంగా చిత్తూరు జిల్లాలో పది మంది, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల్లో ఐదుగురు చొప్పున మృతి చెందారు. రాష్ట్రంలో ఎక్కువగా తూర్పుగోదావరి జిల్లాలో 1,171, పశ్చిమ గోదావరిలో 660, చిత్తూరులో 493 కరోనా కేసులు నమోదయ్యాయి.
ఇదీ చదవండి:
AP EXAMS: పరీక్షల సమయంలో మూడో వేవ్ వస్తే.. ఏం చేస్తారు?: సుప్రీంకోర్టు
Last Updated : Jun 24, 2021, 4:49 PM IST