ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను రేపు పరామర్శించనున్న లోకేశ్ - వైద్యుడు సుధాకర్ మృతి

తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖలో పర్యటించనున్నారు. వైద్యుడు సుధాకర్ మృతితో.. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు.

nara lokesh visakha tour
వైద్యుడు సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్న లోకేశ్

By

Published : May 22, 2021, 3:01 PM IST

వైద్యుడు సుధాకర్ మృతికి నివాళులర్పించేందుకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ రేపు విశాఖకు రానున్నారు. ఉదయం 8 గంటలకు విశాఖపట్నం చేరుకుని.. సుధాకర్ కుటుంబ సభ్యుల్ని పరామర్శించనున్నారు. అక్కడికి వెళ్లేందుకు అనుమతి కోరుతూ.. ఏపీ పోలీస్ శాఖకు దరఖాస్తు చేసుకున్నారు.

ABOUT THE AUTHOR

...view details