ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 25, 2020, 1:12 PM IST

ETV Bharat / city

'తితిదే భూములను కాపాడే శక్తి శ్రీవారికే ఉంది'

తిరుమల తిరుపతి దేవస్థానం భూములను కాపాడే శక్తి కలియుగ దైవం శ్రీవారికే ఉందని నారా లోకేశ్ ట్వీట్ చేశారు.

nara lokesh
nara lokesh

ముఖ్యమంత్రి జగన్​ను ఉద్దేశించి తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదవి కోసం తండ్రి శవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తి దేవుడి మాన్యాలను వదిలిపెడతాడని అనుకోవడం అత్యాశే అంటూ విమర్శించారు. తితిదే భూములను కాపాడుకునే శక్తి కలియుగ దైవం శ్రీవారికే ఉందంటూ ట్విటర్​లో పోస్ట్ చేశారు.

లోకేశ్ ట్వీట్

ABOUT THE AUTHOR

...view details