ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాలెం శ్రీకాంత్​రెడ్డి మృతిపై నారా లోకేశ్ దిగ్భ్రాంతి

ప్రముఖ పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్​రెడ్డి మరణం పట్ల నారా లోకేశ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులకు సానుభూతిని వ్యక్తం చేశారు.

By

Published : Aug 12, 2020, 8:42 PM IST

Published : Aug 12, 2020, 8:42 PM IST

Nara Lokesh
Nara Lokesh

పారిశ్రామికవేత్త పాలెం శ్రీకాంత్​రెడ్డి ఆకస్మిక మరణం పట్ల తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మరణం ఎంతో కలచివేసిందని అన్నారు.

శ్రీకాంత్​రెడ్డి... చిత్తశుద్ధి, నిజాయితీ ఉన్న వ్యక్తి అని కొనియాడారు. ఎంతో స్నేహంగా ఉండే వ్యక్తి మరణాన్ని తాను జీర్ణించుకోలేక పోతున్నానని చెప్పారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details