ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 21, 2019, 5:28 PM IST

Updated : Dec 21, 2019, 6:41 PM IST

ETV Bharat / city

'కేంద్రం చూస్తూ ఊరుకోదు.. తగిన సమయంలో చర్యలు'

మూడు రాజధానుల ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిని కేంద్రం చూస్తూ ఊరుకోదని... తగిన సమయంలో చర్యలు ఉంటాయని భాజపా ఎంపీ సుజనా చౌదరి అన్నారు. రాజధాని మార్చడం అంత తేలికైన వ్యవహారం కాదన్నారు. జీఎన్‌రావు కమిటీ నివేదికపైనా అనుమానాలు ఉన్నట్లు తెలిపారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కానీ... రాజధానుల మార్చడం సరికాదంటున్న కేంద్ర మాజీ మంత్రి, భాజపా ఎంపీ సుజనా చౌదరితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

sujana chowdary
ఎంపీ సుజనా చౌదరి

ఎంపీ సుజనా చౌదరి ముఖాముఖి

ఇదీ చదవండి:

Last Updated : Dec 21, 2019, 6:41 PM IST

ABOUT THE AUTHOR

...view details