ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ - ఎంపీ రఘురామకృష్ణరాజు తాజా సమాచారం

సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్​కు భారతరత్న అవార్డు కోసం కేంద్రానికి సిఫార్సు చేయాలని విజ్ఞప్తి చేశారు.

mp raghuramakrishnaraju wrote a  letter to cm jagan
సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

By

Published : Jan 18, 2021, 5:56 PM IST

ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం..కేంద్రానికి సిఫార్సు చేయాలని సీఎం జగన్​ని ఎంపీ రఘురామకృష్ణరాజు కోరారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రికి లేఖ రాశారు. సినీ రంగంలోనే కాకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి కృషి చేసిన ఎన్టీఆర్....భారతరత్న అవార్డుకు అన్ని విధాలా అర్హుడని పేర్కొన్నారు. భారత రత్న అవార్డుకు రాష్ట్రం తరఫున ఎన్టీఆర్ పేరు సూచించాలని సీఎం జగన్‌కు....ఎంపీ రఘురామకృష్ణరాజు విజ్ఞప్తి చేశారు.

సీఎం జగన్​కు ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ABOUT THE AUTHOR

...view details