ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jan 10, 2021, 3:17 PM IST

ETV Bharat / city

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ

ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తొలిదశలోనే కరోనా వ్యాక్సిన్ ఇవ్వాలని ఎంపీ రఘురామకృష్ణరాజు ప్రధానికి లేఖ రాశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు.

ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ
mp raghurama krishnam raju letter to pm

ప్రధాని మోదీకి ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం చేపట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులైన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు తొలిదశలోనే వ్యాక్సిన్‌ ఇవ్వాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. నిత్యం ప్రజల్లో ఉండే క్రమంలో చాలామంది ప్రజాప్రతినిధులు వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో ఫ్రంట్‌లైన్‌ వారియర్స్‌తో పాటు వారికీ వ్యాక్సిన్ అందించేలా చూడాలని పేర్కొన్నారు.

ABOUT THE AUTHOR

...view details