ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా నా రక్తం తాగారు'

తనను బెదిరిస్తున్నవారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని ఎంపీ రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని కోరారు. మరోసారి వైకాపా నేతలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

By

Published : Sep 23, 2020, 3:15 PM IST

mp-raghurama-krishna-raju
ఎంపీ రఘురామకృష్ణరాజు

ఎన్నికల్లో తన బొమ్మతోనే నెగ్గానని మరోసారి స్పష్టం చేశారు ఎంపీ రఘురామకృష్ణరాజు. కొన్ని రోజులుగా పలు అంశాలను మీడియా వేదికగా ప్రస్తావిస్తున్న ఆయన.. పార్టీతో పాటు ఎమ్మెల్యేలంతా నా రక్తం తాగారని ఆరోపించారు. తనను బెదిరిస్తున్నవారి మాటలను సుమోటోగా తీసుకొని వారి వెనుకున్న వారిని గుర్తించి శిక్షించాలని రఘురామకృష్ణరాజు న్యాయస్థానాన్ని కోరారు.

రాజీనామా చేయడానికి తాను ఖాళీగా కూర్చోలేదని అన్నారు. దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నారంటే దానికి కారణం న్యాయస్థానాలేనని వ్యాఖ్యానించారు.

ఇవీ చూడండి...

సీఎం జగన్ ఇంటి‌ ముట్టడికి భజరంగ్​దళ్ యత్నం.. ఉద్రిక్తం

ABOUT THE AUTHOR

...view details