పారిశ్రామికంగా తనకు గల అనుభవం ఏపీకి ఉపయోగపడుతుందని భావిస్తున్నట్లు వైకాపా రాజ్యసభ అభ్యర్థి పరిమళ్ నత్వానీ చెప్పారు. తనకు అవకాశం ఇచ్చినందుకు సీఎం జగన్ను కలిసి కృతజ్ఞతలు తెలిపిన ఆయన... ఏపీకి పరిశ్రమలు తెచ్చేందుకు కృషి చేస్తానన్నారు. ఇప్పటికే 2 సార్లు రాజ్యసభ ఎంపీగా పనిచేసిన విషయాన్ని గుర్తుచేశారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ వేయనున్నట్లు తెలిపారు.
నా పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది: నత్వానీ - పరిమళ్ నత్వానీ
తనకు రాజ్యసభ అభ్యర్థిగా అవకాశం ఇచ్చినందుకు పరిమళ్ నత్వానీ ముఖ్యమంత్రి జగన్కు కృతజ్ఞతలు తెలిపారు. రేపు మధ్యాహ్నం ఒంటిగంటకు నామినేషన్ వేయనున్నట్లు పేర్కొన్నారు.
![నా పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది: నత్వానీ mp natvani meet cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6360735-thumbnail-3x2-mp.jpg)
mp natvani meet cm jagan
నాకున్న పారిశ్రామిక అనుభవం ఏపీకి ఉపయోగపడుతుంది-నత్వానీ
ఇవీ చదవండి:
Last Updated : Mar 10, 2020, 6:35 PM IST