తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ను ఎంపీ గురుమూర్తి కలిశారు. తిరుపతిలో విజయం సాధించినందుకు గురుమూర్తికి సీఎం అభినందనలు తెలిపారు. ఎంపీతో పాటు పలువురు మంత్రులు సైతం ముఖ్యమంత్రిని కలిశారు.
సీఎం జగన్ను కలిసిన ఎంపీ గురుమూర్తి - సీఎం జగన్ తాజా సమాచారం
తిరుపతి ఎంపీ గురుమూర్తి .. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్ కలిశారు. విజయం సాధించినందుకు ఎంపీకి ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు.
![సీఎం జగన్ను కలిసిన ఎంపీ గురుమూర్తి mp gurumurthy meet cm jagan](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11622494-138-11622494-1620020103358.jpg)
సీఎం జగన్ను కలిసిన ఎంపీ గురుమూర్తి