ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2020, 9:25 PM IST

ETV Bharat / city

రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా

రాజధాని పరిధిలోని వివిధ గ్రామాల్లో తెదేపా ఎంపీ గల్లా జయదేవ్ పర్యటించి రైతులకు సంఘీభావం తెలిపారు. ఇంకా నాలుగేళ్లపాటు ఈ ఉద్యమం కొనసాగించాల్సి రావచ్చని.. అందరూ సిద్ధంగా ఉండాలని వ్యాఖ్యానించారు. వైకాపా ఎంపీల బెదిరింపులకు తాము భయపడమని స్పష్టం చేశారు. తనకు రాజధానిలో ఒక సెంటు భూమి కూడా లేదని వెల్లడించారు.

రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా
రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా

రాజధాని ఉద్యమం ఇంకా నాలుగేళ్లు జరగొచ్చు: గల్లా

ABOUT THE AUTHOR

...view details