ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు - undefined

తెలంగాణ శంషాబాద్​లో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హత్యాచారం చేసిన నిందుతుల తల్లిదండ్రులు కూడా వారి చేసిన నేరానికి కనికరం చూపట్లేదు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే.. సమాజంతో ఇలాంటి తరహా ఘటనలు పునరావృతం కావని చెబుతున్నారు.

mothers-of-accused-in-shamshabad-incident
మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

By

Published : Dec 1, 2019, 6:32 AM IST

మా పిల్లలు తప్పు చేస్తే శిక్షించండి: నిందితుల తల్లులు

తెలంగాణలో పశువైద్యురాలిని అత్యంత పాశవికంగా హతమార్చిన నిందితుల పట్ల వారి తల్లిదండ్రులు సైతం కనికరం చూపడం లేదు. తమ కుమారులు తప్పు చేసినట్లు తేలితే కఠినంగా శిక్షించాలని చెబుతున్నారు. ఆడపిల్లను దారుణంగా చంపిన వారిని ఉరి తీయాల్సిందేనని అభిప్రాయపడ్డారు. ఇలాంటి వారికి శిక్ష పడితేనే సమాజంలో ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉంటాయని పేర్కొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details