తెలంగాణ సిద్దిపేట జిల్లాలో మిషన్ భగీరథ పైప్లైన్ పగిలిపోయింది. భారీగా తాగునీరు వృథా అయింది. బెజ్జంకి మండలం తోటపల్లి- గాగిల్లాపూర్ గ్రామాల మధ్య ఈ ఘటన జరిగింది.
తెలంగాణ: పైప్లైన్ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది - మిషన్ భగీరథ పైప్లైన్ లీకేజీ
మిషన్ భగీరథ వైప్లైన్ పగిలి.. భారీగా తాగునీరు రహదారిపై ఎగజిమ్మింది. తెలంగాణ సిద్దిపేట జిల్లా తోటపల్లి- గాగిల్లాపూర్ గ్రామాల మధ్య ప్రయాణికులు అవస్థలు పడ్డారు.
తెలంగాణ: పైప్లైన్ పగిలిపోయింది.. నీరు ఎగజిమ్మింది
నీరు భారీగా ఎగజిమ్మడం వల్ల ఆ మార్గంలో రాకపోకలు సాగించే వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు అవస్థలు పడ్డారు. సుమారు అరగంట తర్వాత నీటి సరఫరాను అధికారులు నిలిపివేశారు. ఈ పైప్లైన్ పగిలిపోవడం వల్ల సిద్దిపేట, చిన్న కోడూరు, నంగునూరు మండలాలకు తాగు నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.