అమరావతిలో కొనసాగుతోన్న రైతుల ఆందోళన
అమరావతిలో 46వ రోజు రైతుల ఆందోళన - అమరావతి రైతుల ఆందోళన న్యూస్
రాజధాని రైతుల ఆందోళన 46 వ రోజుకు చేరింది. మందడం, వెలగపూడి, తుళ్లూరు రైతులు, రైతు కూలీలు, మహిళలు దీక్షలు చేపట్టారు. మందడంలో మూడో రోజూ రైతుల నిరాహారదీక్షలు కొనసాగుతున్నాయి. అమరావతిని రాజధానిగా కొనసాగించేంత వరకూ తమ పోరాటం ఆగదని అన్నదాతలు స్పష్టం చేశారు.
![అమరావతిలో 46వ రోజు రైతుల ఆందోళన mandadam farmers protest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5917210-thumbnail-3x2-amaravathi.jpg)
mandadam farmers protest news
.