ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 30, 2021, 2:43 PM IST

ETV Bharat / city

Lokesh:'తొలి ఏడాది మాట త‌ప్పుడు..మ‌లి ఏడాది మడ‌మ తిప్పుడు'

వైకాపా రెండేళ్ల పాలనపై తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఈ మేరకు ఓ కార్టూన్​ను తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.

Lokesh
Lokesh

'తొలి ఏడాది మాట త‌ప్పుడు..మ‌లి ఏడాది మడ‌మ తిప్పుడు' అనే విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఉందని తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ దుయ్యబట్టారు. రెండేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని మండిపడ్డారు. ఈ మేరకు ఓ కార్టూన్​ను తన ట్విట్టర్​లో విడుదల చేశారు.

ABOUT THE AUTHOR

...view details