ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పులిచింతల నీటి ఉద్ధృతికి 500 ఎకరాలు మునక

By

Published : Oct 25, 2019, 9:28 PM IST

కృష్ణానదికి నీటి ఉద్ధృతి పెరిగింది. పులిచింతల నుంచి 6 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు. ఫలితంగా 5 వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని అధికారుల అంచనా వేస్తున్నారు. అమరావతి, విజయవాడ మధ్య రాకపోకలకు ఇబ్బందులు తప్పడం లేదు.

krishna-revere-water-flow

కృష్ణానదికి పెరిగిన నీటి ఉద్ధృతి-ఇబ్బందుల్లో ప్రజలు
పులిచింతల నుంచి 6లక్షల క్యూసెక్కుల నీటి విడుదలతోదిగువ ప్రాంతాలు నీటి మునిగాయి.పంటపొలాలు, రహదారులు జలమయమయ్యాయి.5వందల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.అమరావతి,విజయవాడ మధ్య రాకపోకలకు అంతరాయమేర్పడింది.అమరేశ్వరాలయం,ధ్యానబుద్ధ ప్రాజెక్టు పుష్కరఘాట్‌ వద్ద నీటి ప్రవాహం ఎక్కువగా ఉంది.రెవెన్యూ,పోలీసు శాఖ అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ సహాయక చర్యలు చేపడుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details