ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అధిష్ఠానం అనుమతితోనే సుప్రీంలో కేవియట్:కామినేని

By

Published : Jun 2, 2020, 12:10 PM IST

Updated : Jun 2, 2020, 12:44 PM IST

caveat petition
caveat petition

12:07 June 02

అధిష్ఠానం అనుమతితోనే సుప్రీంలో కేవియట్:కామినేని

నిమ్మగడ్డ రమేశ్‍కుమార్ కేసు విషయంపై సుప్రీంకోర్టులో భాజపా నేత కామినేని శ్రీనివాస్ కేవియట్ పిటిషన్ వేశారు. అధిష్ఠానం అనుమతితోనే పిటిషన్ వేసినట్లు కామినేని తెలిపారు. ఇదే  కేసుకు సంబంధించి కాంగ్రెస్ నేత మస్తాన్​వలి కూడా కేవియట్ దాఖలు చేశారు. మరోవైపు  రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ..ఏపీ  ప్రభుత్వం సుప్రీంలో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది. 

ఇదీ చదవండి:

ఏపీ ఎస్​ఈసీ అంశంపై సుప్రీంలో కేవియట్ పిటిషన్ దాఖలు

Last Updated : Jun 2, 2020, 12:44 PM IST

ABOUT THE AUTHOR

...view details