ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2021, 7:35 PM IST

ETV Bharat / city

డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు..!

డీసీసీబీల విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 6 నెలలపాటు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలను నియమిస్తూ... ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు..!
డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు..!

డీసీసీబీలకు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలను నియమిస్తూ... ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెవెన్యూ, రైతుభరోసా పర్యవేక్షణ బాధ్యతలు అప్పగిస్తూ ఆదేశాలు ఇచ్చింది.
డీసీసీబీలకు 6 నెలలపాటు పర్సన్ ఇన్‌ఛార్జిలుగా జేసీలు ఉండనున్నారు.

ABOUT THE AUTHOR

...view details