రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ పుస్తక ప్రదర్శన ఒక విజ్ఞాన భాండాగారమని సీబీఐ మాజీ జేడీ లక్ష్మినారాయణ అన్నారు. హైదరాబాద్ ఎన్టీఆర్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన 33వ జాతీయ పుస్తక ప్రదర్శనను ఆయన సందర్శించారు. ఇలాంటి అవకాశం అరుదుగా వస్తుందని ఆయన పేర్కొన్నారు. పుస్తకాల వల్ల ప్రతి ఒక్కరికి సృజనాత్మకత పెంపొందుతుందని చెప్పారు.
పుస్తక పఠనంతో సృజనాత్మకత: లక్ష్మీనారాయణ - పుస్తక ప్రదర్శన తాజా వార్త
హైదరాబాద్ పుస్తక ప్రదర్శనను సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ సందర్శించారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనాన్ని అలవరచుకోవాలని సూచించారు.
పుస్తక ప్రదర్శనను సందర్శించిన జేడీ లక్ష్మినారాయణ