ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / city

'అమరావతిలో త్వరలోనే ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ ఏర్పాటు' - IOT NEW PLANT

హైదరాబాద్ కేంద్రంగా నిర్వహిస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్... ఏపీ రాజధాని ప్రాంతం అమరావతిలో నూతన తయారీ యూనిట్​ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. 2 వేల జీపీఎస్​ డివైసెస్​ తయారీ సామర్థ్యంతో దీనిని నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో తెలిపారు.

iot-solutions-in-ap-amaravathi-too
అమరావతిలో ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు

By

Published : Nov 26, 2019, 10:20 AM IST

హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న ప్రముఖ ఐటీ కంపెనీ ఐవోటీ సొల్యూషన్స్.. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో నూతన ప్లాంట్​ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. కొత్త యూనిట్​ను 2 వేల జీపీఎస్ డివైసెస్ తయారీ సామర్థ్యంతో నిర్మిస్తున్నామని సంస్థ సీఈవో కోణార్క్ తెలిపారు.

500 వరకూ ఉద్యోగాలు

ఈ ప్లాంట్ ద్వారా 500 వరకు ఉద్యోగాలు కల్పిస్తామని కోణార్క్ ప్రకటించారు. ప్లాంట్​లో కృత్రిమ మేధ ఆధారిత జీపీఎస్ డివైసెస్ తయారు చేస్తామని పేర్కొన్నారు. ఇసుక, ఖనిజాల తవ్వకం, ప్రజా రవాణా వ్యవస్థలో భద్రతకు ఈ ఉత్పత్తులు ఉపకరిస్తాయని ఆయన పేర్కొన్నారు.

అమరావతిలో ఐవోటీ సొల్యూషన్స్ ప్లాంట్ త్వరలోనే ఏర్పాటు

ఇవీ చూడండి:

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో 2వేలకు పైగా ఖాళీలు

ABOUT THE AUTHOR

...view details