ఆదిలాబాద్ డీఎంహెచ్వో డా. నరేందర్ రాఠోడ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి
వృద్ధులపై కరోనా పంజా - ఆదిలాబాద్ కరోనా
కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్ డీఎంహెచ్వో డా. నరేందర్ రాఠోడ్తో ఈటీవీ భారత్ ప్రతినిధి మణికేశ్వర్ ముఖాముఖి.
![వృద్ధులపై కరోనా పంజా corona effect on old age](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8633666-220-8633666-1598927974964.jpg)
ఆదిలాబాద్ డీఎంహెచ్వో డా. నరేందర్ రాఠోడ్తో ఈటీవీ భారత్ ముఖాముఖి