ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Sep 1, 2020, 12:05 PM IST

ETV Bharat / city

వృద్ధులపై కరోనా పంజా

కరోనా కకావిలకం చేస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి వ్యక్తి కనీస జాగ్రత్తలు పాటిస్తే తప్ప... క్షేమంగా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. తెలంగాణ రాష్ట్రం ఆదిలాబాద్‌లోని ఓ వృద్ధాశ్రమంలో ఏడుగురు వృద్ధులు, జిల్లా జైలులో శిక్ష అనుభవిస్తున్న మరికొందరు ఖైదీలకు కరోనా పాజిటివ్ రావడం కలకలం సృష్టిస్తోంది. కరోనా పెరుగుదలకు కారణాలేంటనే అంశంపై ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్​ ప్రతినిధి మణికేశ్వర్‌ ముఖాముఖి.

corona effect on old age
ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ఆదిలాబాద్‌ డీఎంహెచ్‌వో డా. నరేందర్‌ రాఠోడ్‌తో ఈటీవీ భారత్ ముఖాముఖి

ABOUT THE AUTHOR

...view details